Breaking:ఆధ్మాత్మిక మందిరానికి నిప్పు.. భయంతో పరుగులు తీసిన భక్తులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-14 09:28:46  IST  )

రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది.

Breaking:ఆధ్మాత్మిక మందిరానికి నిప్పు.. భయంతో పరుగులు తీసిన భక్తులు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక మందిరానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కూర్మ గ్రామంలోని ఆధ్యాత్మిక గురువు రాధాకృష్ణ మందిరంలో అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందిరంలో మంటలు వ్యాపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మంటల ధాటికి భక్తులు పరుగులు తీశారు. మంటలకు విలువైన గ్రంథాలు కాలి బూడిదయ్యాయి.

‘ఆ ఘటనపై లోతుగా విచారణ చేయాలి’.. అధికారులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు

Next Story